వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నరేంద్రఉద్వాసనకు సిపిఐ డిమాండ్
హైదరాబాద్:తిరుమలలోని కట్టడాల విషయంలో తాముఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గలేదనిదేవాదాయ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణ రావు స్పష్టంచేశారు. చిన జీయర్ స్వామి ఒత్తిళ్లకుప్రభుత్వం తలొగ్గిందనే మాటలనుఆయన బుధవారం విలేకరులసమావేశంలో ఖండించారు.
తిరుమలలోవెయ్యి కాళ్ల మంటపాన్ని తిరిగి నిర్మిస్తామనిఆయన చెప్పారు. తిరుమలలోని కట్టడాలవిషయంలో తిరుమల తిరుపతిదేవస్థానానికి (టిటిడికి),ప్రభుత్వానికి మధ్య ఏ విధమైనఅభిప్రాయభేదాలు లేవని ఆయన అన్నారు.వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చిపార్క్లాంటి నిర్మాణాలు చేయడం సరికాదనేది తమ ఉద్దేశమని ఆయనఅన్నారు.
Comments
Story first published: Wednesday, August 11, 2004, 23:53 [IST]