వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్రఉద్వాసనకు సిపిఐ డిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తిరుమలలోని కట్టడాల విషయంలో తాముఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గలేదనిదేవాదాయ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణ రావు స్పష్టంచేశారు. చిన జీయర్‌ స్వామి ఒత్తిళ్లకుప్రభుత్వం తలొగ్గిందనే మాటలనుఆయన బుధవారం విలేకరులసమావేశంలో ఖండించారు.

తిరుమలలోవెయ్యి కాళ్ల మంటపాన్ని తిరిగి నిర్మిస్తామనిఆయన చెప్పారు. తిరుమలలోని కట్టడాలవిషయంలో తిరుమల తిరుపతిదేవస్థానానికి (టిటిడికి),ప్రభుత్వానికి మధ్య ఏ విధమైనఅభిప్రాయభేదాలు లేవని ఆయన అన్నారు.వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చిపార్క్‌లాంటి నిర్మాణాలు చేయడం సరికాదనేది తమ ఉద్దేశమని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X