వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్తోనరేంద్ర, ఏచూరిల భేటి
మెదక్జిల్లాకు సింగూరు జలాశయం నుంచిసాగునీరు అందించాలని తాను ముఖ్యమంత్రినికోరినట్లు నరేంద్ర విలేకరులతోచెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలోపరిశ్రమల స్థాపననుప్రోత్సహించడానికి రాయితీలుప్రకటించాలని కూడా తాను రాజశేఖర్రెడ్డిని కోరినట్లు ఆయన తెలిపారు.కృష్ణా జలాలను హైదరాబాద్నగరానికి అందిన వెంటనే మంజీరానీటిని మెదక్ జిల్లా రైతులకు ఇస్తామనిఅప్పట్లో హామీ ఇచ్చారని, ప్రస్తుతం కృష్ణా జలాలునగరానికి అందుతున్నందునమంజీరా నీరు మెదక్ జిల్లాకువదలాలని తాను ముఖ్యమంత్రితోచెప్పినట్లు ఆయన తెలిపారు.తానుముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డినిమర్యాదపూర్వకంగానే కలిశాననిసీతారాం ఏచూరి విలేకరులతో అన్నారు.తెలంగాణపై ముఖ్యమంత్రితోమాట్లాడలేదని ఆయన చెప్పారు.తెలంగాణకు తమ పార్టీవ్యతిరేకమనేది స్పష్టమని ఆయనఅన్నారు.
Comments
Story first published: Friday, August 13, 2004, 23:53 [IST]