వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్‌తోనరేంద్ర, ఏచూరిల భేటి

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌జిల్లాకు సింగూరు జలాశయం నుంచిసాగునీరు అందించాలని తాను ముఖ్యమంత్రినికోరినట్లు నరేంద్ర విలేకరులతోచెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోపరిశ్రమల స్థాపననుప్రోత్సహించడానికి రాయితీలుప్రకటించాలని కూడా తాను రాజశేఖర్‌రెడ్డిని కోరినట్లు ఆయన తెలిపారు.కృష్ణా జలాలను హైదరాబాద్‌నగరానికి అందిన వెంటనే మంజీరానీటిని మెదక్‌ జిల్లా రైతులకు ఇస్తామనిఅప్పట్లో హామీ ఇచ్చారని, ప్రస్తుతం కృష్ణా జలాలునగరానికి అందుతున్నందునమంజీరా నీరు మెదక్‌ జిల్లాకువదలాలని తాను ముఖ్యమంత్రితోచెప్పినట్లు ఆయన తెలిపారు.తానుముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డినిమర్యాదపూర్వకంగానే కలిశాననిసీతారాం ఏచూరి విలేకరులతో అన్నారు.తెలంగాణపై ముఖ్యమంత్రితోమాట్లాడలేదని ఆయన చెప్పారు.తెలంగాణకు తమ పార్టీవ్యతిరేకమనేది స్పష్టమని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X