వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిరిజన విద్యార్థిఅనుమానాస్పద మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌:వరంగల్‌ జిల్లా ఏటూరు నాగారం గిరిజనఆశ్రమ పాఠశాల వసతిగృహంలో ఓవిద్యార్థి అనుమానాస్పద స్థితిలోమరణించాడు. పదో తరగతిచదువుతున్న ప్రకాశ్‌ అనే విద్యార్థిశుక్రవారం తెల్లవారి హాస్టల్‌ గదికిటికీలకు ఉరేసుకుని చనిపోయినట్లుకనిపించాడు.

అదిఆత్మహత్య కాదని ప్రకాశ్‌తలిదండ్రులు, బంధువులు అంటున్నారు.ప్రకాశ్‌ను కొందరు విద్యార్థులుగురువారం రాత్రి బయటికి తీసికెళ్లికొట్టారు. ప్రకాశ్‌ దొంగతనంచేసేవాడని, దొంగతనానికిపాల్పడవద్దని హెచ్చరిస్తూ కొట్టిన మాటవాస్తవమేనని విద్యార్థులు అంటున్నారు.సంబంధిత అధికారులు రంగంలోకి దిగివిచారణ జరుపుతున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X