వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గిరిజన విద్యార్థిఅనుమానాస్పద మృతి
వరంగల్:వరంగల్ జిల్లా ఏటూరు నాగారం గిరిజనఆశ్రమ పాఠశాల వసతిగృహంలో ఓవిద్యార్థి అనుమానాస్పద స్థితిలోమరణించాడు. పదో తరగతిచదువుతున్న ప్రకాశ్ అనే విద్యార్థిశుక్రవారం తెల్లవారి హాస్టల్ గదికిటికీలకు ఉరేసుకుని చనిపోయినట్లుకనిపించాడు.
Comments
Story first published: Friday, August 13, 2004, 23:53 [IST]