వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోట్ల వివాదం సమసినట్టే: డిఎస్
హైదరాబాద్: కర్నూలు ఎంపి కోట్లసూర్యప్రకాష్రెడ్డి వివాదం సద్దుమణిగినట్టేనని పిసిసిఅధ్యక్షుడు డి.శ్రీనివాస్ శనివారం ఇక్కడ చెప్పారు. సిఐల బదిలీలవిషయంలో తన మాట నెగ్గనందుకు నిరసనగాసూర్యప్రకాష్రెడ్డి రాజీనామాకు సిద్ధపడిన విషయంతెలిసిందే.
Comments
Story first published: Saturday, August 14, 2004, 23:53 [IST]