వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోట్ల వివాదం సమసినట్టే: డిఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కర్నూలు ఎంపి కోట్లసూర్యప్రకాష్‌రెడ్డి వివాదం సద్దుమణిగినట్టేనని పిసిసిఅధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ శనివారం ఇక్కడ చెప్పారు. సిఐల బదిలీలవిషయంలో తన మాట నెగ్గనందుకు నిరసనగాసూర్యప్రకాష్‌రెడ్డి రాజీనామాకు సిద్ధపడిన విషయంతెలిసిందే.

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్‌శుక్రవారం కోట్లతో చర్చలు జరిపారు. తనకు మనస్ధాపంకలిగించిన విషయాలను కోట్ల ఆయన వద్ద ప్రస్తావించారు. ఇంత చిన్నవిషయాలపై రాజీనామా వరకు వెళ్ళడం అనుచితమని దిగ్విజయ్‌ఆయనకు నచ్చచెప్పినట్టు తెలుస్తోంది. కోట్ల అభీష్టం మేరకుకర్నూలు జిల్లాలో సిఐల బదిలీలు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి అంగీకరించినట్టు చెబుతున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X