వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రాభివృద్ధికిత్రిముఖ వ్యూహం: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రాభివృద్ధికి త్రిముఖ వ్యూహంఅనుసరించనున్నట్లు ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిచెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవంసందర్భంగా ఆయన ఆదివారం జాతీయపతాకావిష్కరణ జరిపివందనస్వీకారం చేశారు.

మౌలికసదుపాయాల కల్పన, వ్యవసాయం,సంక్షేమ పథకాలు అనే మూడురంగాలపై ప్రధానంగా దృష్టికేంద్రీకరించి అభివృద్ధి సాధిస్తామనిఆయన చెప్పారు. రైతు ముఖంలోనవ్వు తేవడమే తమ ప్రధానలక్ష్యమని ఆయన అన్నారు. వచ్చేఐదేళ్లలో ఆరు వందల డెబ్బై లక్షలఎకరాలకు సాగునీటి సౌకర్యంకల్పించనున్నట్లు ఆయన తెలిపారు.వ్యవసాయ రంగంలో ఆరు శాతంఅభివృద్ధి రేటు సాధిస్తామని ఆయనచెప్పారు.వంశధారరెండవ దశ, అలీసాగర్‌, గుత్పఎత్తిపోతల పథకం వంటి ఎనిమిదిప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. దళితులు,ఆదీవాసీలకు భూములు పంపిణీచేస్తామని ఆయన చెప్పారు. అందుకుఒక కమిటీని వేసినట్లు ఆయనతెలిపారు. నకిలీ విత్తనాలు, నకిలీరసాయనిక ఎరువులు పంపిణీ చేస్తేకఠిన చర్యలు తీసుకుంటామని ఆయనహెచ్చరించారు. చేతివృత్తులవారినిఆదుకోవడానికి ముప్పై వలే గ్రామీణఆర్జిజన్‌ క్రెడిట్‌ కార్డులనుఅందజేయాలని ఆదేశాలిచ్చినట్లు ఆయనతెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X