వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వేయా యాబైమంది ఖైదీల విడుదల
హైదరాబాద్:దేశ స్వాతంత్య్ర దినోత్సవంసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేయాయాబై మంది ఖైదీలు జైలు నుంచివిడుదలయ్యారు. సత్ప్రర్తన గలఖైదీల శిక్షను తగ్గించి స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఖైదీలనువిడుదల చేయాలని ప్రభుత్వంఆదేశించింది. దీంతో వేయా యాబై మందిఖైదీలకు విముక్తి లభించింది. ఇందులో ఆరువందల రెండు మంది జీవిత ఖైదీలు కాగామిగతావారు ఇతరత్రా శిక్షలుఅనుభవిస్తున్నవాళ్లు.
Comments
Story first published: Sunday, August 15, 2004, 23:53 [IST]