వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేయా యాబైమంది ఖైదీల విడుదల

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:దేశ స్వాతంత్య్ర దినోత్సవంసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేయాయాబై మంది ఖైదీలు జైలు నుంచివిడుదలయ్యారు. సత్ప్రర్తన గలఖైదీల శిక్షను తగ్గించి స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఖైదీలనువిడుదల చేయాలని ప్రభుత్వంఆదేశించింది. దీంతో వేయా యాబై మందిఖైదీలకు విముక్తి లభించింది. ఇందులో ఆరువందల రెండు మంది జీవిత ఖైదీలు కాగామిగతావారు ఇతరత్రా శిక్షలుఅనుభవిస్తున్నవాళ్లు.

విశాఖసెంట్రల్‌ జైలు నుంచి ఎనబై తొమ్మిది మందివిడుదలయ్యారు. ఇందులో ఇరవై తొమ్మిదిమంది జీవిత ఖైదీలు. జైలు నుంచివిడుదలైనవారి ముప్పై మందిఉపాధికి ఏర్పాట్లు చేసినట్లు జైలుఅధికారులు చెప్పారు. వివిధ వృత్తుల్లోవీరు శిక్షణ పొందారని, దీంతో ఉపాధిపొందడానికి తమకు సహాయం చేయాలనివారు కలెక్టర్‌కు విజ్ఞప్తిచేసుకున్నారని వారన్నారు.వరంగల్‌సెంట్రల్‌ జైలు నుంచి అరవై నాలుగు మందివిడుదలయ్యారు. వీరిలో ముప్పై మూడుమంది జీవిత ఖైదీలు. రాజమండ్రి జైలునుంచి మూడు వందల నలబై ఎనిమిదిమంది విడుదలయ్యారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X