వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రాభివృద్ధికిత్రిముఖ వ్యూహం: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:కాంగ్రెస్‌ హత్యారాజకీయాలపై ఈ నెలపద్దెనిమిదవ తేదీనఅనంతపురం భారీ బహిరంగ సభనిర్వహించాలని తెలుగుదేశం పార్టీతలపెట్టింది. ఈ బహిరంగ సభలో మాజీముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడుపాల్గొంటారు.

అనంతపురంజిల్లాలో తమ పార్టీ కార్యకర్తలహత్యలు ఆగడం లేదని, ఈ హత్యలపైప్రభుత్వం నుంచి ఏ విధమైనస్పందన లభించడం లేదనితెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది.అనంతపురం బహిరంగ సభసందర్భంగా హైదరాబాద్‌ నుంచిభారీ బస్సు ర్యాలీ జరుగుతుంది. ర్యాలీఅనంతపురం వరకు సాగుతుంది.అనంతరం బహిరంగ సభజరుగుతుంది.తాజాగాశనివారం అనంతపురం జిల్లాలోఇద్దరు తెలుగుదేశం నాయకులుహత్యకు గురయ్యారు. ఎన్నికలఅనంతరం వరుసగాఅనంతపురం జిల్లాలో హత్యలుజరుగుతున్నాయి. కాంగ్రెస్‌వారుతమ పార్టీ కార్యకర్తలను హత్యచేస్తున్నారని తెలుగుదేశం పార్టీఆరోపిస్తుండగా వ్యక్తిగత కక్షలమూలంగానే హత్యలు జరిగాయనికాంగ్రెస్‌ అంటోంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X