వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌బహిష్కరణ కార్యక్రమం: వేదిక

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణరాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు కాంగ్రెస్‌అధ్యక్షురాలు సోనియా గాంధీ చేత హామీఇప్పించాలని తెలంగాణ ప్రగతి వేదికసమన్వయకర్త దూసర్లసుదర్శన్‌ రావు డిమాండ్‌ చేశారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల కేంద్రమంత్రులు కె. చంద్రశేఖర్‌రావుకు, నరేంద్రకు చిత్తశుద్ధిలేదని ఆయన ఆదివారం ఇక్కడవిలేకరుల సమావేశంలోవిమర్శించారు.

తెలంగాణరాష్ట్ర ఏర్పాటుపై కెసి ఆర్‌, నరేంద్రలవైఖరి వల్ల రోజు రోజుకూ ఆశలుసన్నగిల్లుతున్నాయని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై తనకుసోనియా హామీ ఇచ్చారని కెసి ఆర్‌ అంటున్నారని,ఆమె హామీ ఇచ్చారో లేదో తెలియదని, ప్రజలనుఅమాయకులను చేసి కెసి ఆర్‌మాయమాటలు చెబుతున్నారని ఆయనఅన్నారు.తెలంగాణరాష్ట్ర ఏర్పాటుపై సోనియా హామీనిఇప్పించకపోతే సెప్టెంబర్‌ ఒకటవ తేదీనుంచి పదవ తేదీ వరకు కెసి ఆర్‌,నరేంద్రల తెలంగాణ బహిష్కరణకార్యక్రమాన్ని చేపడుతామని ఆయనచెప్పారు. కేంద్రంలో కెసి ఆర్‌,నరేంద్రలను, రాష్ట్రంలో ఆరుగుర్నిమంత్రి పదవుల నుంచి విముక్తులనుచేసేందుకు ఆ ఉద్యమంనడుపుతామని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X