వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్బహిష్కరణ కార్యక్రమం: వేదిక
న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణరాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు కాంగ్రెస్అధ్యక్షురాలు సోనియా గాంధీ చేత హామీఇప్పించాలని తెలంగాణ ప్రగతి వేదికసమన్వయకర్త దూసర్లసుదర్శన్ రావు డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల కేంద్రమంత్రులు కె. చంద్రశేఖర్రావుకు, నరేంద్రకు చిత్తశుద్ధిలేదని ఆయన ఆదివారం ఇక్కడవిలేకరుల సమావేశంలోవిమర్శించారు.
Comments
Story first published: Sunday, August 15, 2004, 23:53 [IST]