వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విపక్షాలనుపరిగణనలోకి తీసుకుంటాం: డియస్
హైదరాబాద్:విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై,నీటిపారుదల ప్రాజెక్టుల టెండర్లపైప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శలనుపరిగణనలోకి తీసుకుంటామనిప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)అధ్యక్షుడు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిడి. శ్రీనివాస్ చెప్పారు. విమర్శలనువిమర్శలుగా కాకుండా ఆ విమర్శల్లోఏవైనా మంచి అంశాలుంటే పరిగణనలోకితీసుకుంటామని ఆయన సోమవారంవిలేకరుల సమావేశంలో అన్నారు.
Comments
Story first published: Monday, August 16, 2004, 23:53 [IST]