వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంత్యపుష్కరాల్లోఅపశృతి: ముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి:అంత్యపుష్కర స్నానాలకు వెళ్లినముగ్గురు గోదావరి నదిలో శవాలైతేలారు. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలిమండలం కండవల్లిరేవు వద్దఅంత్యపుష్కరాలు ఆచరించడానికివెళ్లిన ఐదుగురుగల్లంతయ్యారు.

గల్లంతైనఐదుగురిలో ఇద్దరు క్షేమంగా బయటకురాగా, ముగ్గురు మరణించారు.మరణించినవారిని రాయపరాజు,గోపాలరాజు, వీరస్వామి రాజులుగా గుర్తించారు.సోమవారంనాడు గోదావరి నదిలోభక్తులు పెద్ద యెత్తునఅంత్యపుష్కరాలు ఆచరించారు. గోదావరినదిలో పుణ్యస్నానాలు చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X