వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్యలుఆగకుంటే ప్రజా ఉద్యమం: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తమ పార్టీ కార్యకర్తల హత్యలుఆగకపోతే ప్రజా ఉద్యమం నిర్మిస్తామనితెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు హెచ్చరించారు.కాంగ్రెస్‌ నాయకుల గుండెల్లోనిద్రపోతానని ఆయన అన్నారు.

అనంతపురంజిల్లాలో తమ పార్టీ కార్యకర్తలహత్యలకు నిరసనగాబుధవారంనాడు హైదరాబాద్‌నుంచి అనంతపురం జరిగిన బస్సుర్యాలీకి ఆయన నాయకత్వంవహించారు. ర్యాలీ హైదరాబాద్‌నుంచి మొదలై మహబూబ్‌నగర్‌,కర్నూలుల మీదుగా అనంతపురంచేరుకుంది. మార్గమధ్యలో ఆయనపార్టీ పతాకావిష్కరణలు చేశారు;ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.పార్టీకార్యకర్తలందరూసంఘటితమై కాంగ్రెస్‌దౌర్జన్యాలను ఎదుర్కోవాలని ఆయనపిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలనుకాపాడుకోవడానికి ఏ త్యాగాలకైనాసిద్ధపడుతామని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X