వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుమలమంటంపై మాట మార్చిన యంయస్
హైదరాబాద్:తిరుమలలో వేయి కాళ్ల మండపంపైదేవాదాయ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణరావు మాటమార్చారు. వేయి కాళ్ల మండపాన్నియధావిధిగా నిర్మిస్తామని చెప్పినమంత్రి ఇప్పుడు మరో మాటమాట్లాడుతున్నారు.
Comments
Story first published: Wednesday, August 18, 2004, 23:53 [IST]