వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒరిస్సా నుంచివచ్చి, ఇక్కడ హత్యకు గురై...

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:హత్యకుగురైన లోక్‌నాథ్‌ సాహిల్‌ రెండునెలలుగా సినీ నటుడు బాలకృష్ణఇంటి వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని భార్యాపిల్లలు ఒరిస్సాలోనేఉన్నారు. అతను ప్రతి రోజూ సాయంత్రం ఏడుగంటల నుంచి మర్నాడు ఉదయం ఏడుగంటల వరకు డ్యూటీ చేస్తూవుంటాడు.

తాముఒంటి గంట ప్రాంతంలో బాలకృష్ణ ఇంటివద్ద పాయింట్‌ బుక్‌లో సంతకంచేశామని మంగళవారం రాత్రిపెట్రోలింగ్‌ చేసిన పోలీసులుచెబుతున్నారు. అప్పుడు అంతాప్రశాంతంగానే ఉన్నదనివారంటున్నారు. సాహిల్‌ హత్యపన్నెండున్నర గంటల ప్రాంతంలోజరిగిందని హైదరాబాద్‌ పోలీసుకమీషనర్‌ ఆర్‌.పి. సింహ్‌అంటున్నారు.గురువారంతెల్లవారుజామున మూడున్నరగంటలకు బాలకృష్ణ భార్యవసుంధరా దేవి సాహిల్‌ హత్యజరిగిన విషయం చూశారని, అప్పుడేజూబిలీహిల్స్‌ పోలీసులకు చెప్పారనికమీషనర్‌ అంటుండగా తమకునాలుగు గంటల నలబై నిమిషాలకుతమకు సమాచారం అందిందనిజూబిలీహిల్స్‌ పోలీసులు అంటున్నారు.సాహిల్‌శవాన్ని ఎనిమిదిన్నర గంటలకు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికితరలించారు. ఆ తర్వాత బాలకృష్ణఎనిమిది గంటల నలబై నిమిషాల ప్రాంతంలోబయటకి వెళ్లిపోయారు. ఈ విషయంపైబాలకృష్ణ ఏమీ మాట్లాడలేదు.విషయం తెలిసిన మాజీ ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయడు తనబావమరిది బాలకృష్ణ ఇంటికి ఉదయంఐదు గంటల సమయంలో వచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X