వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉమమీదికేసుపై దిగివచ్చిన కర్ణాటక

By Staff
|
Google Oneindia TeluguNews

పేదలగృహ నిర్మాణ పథకానికి కొత్తమార్గదర్శకాలను కూడామంత్రివర్గం ఆమోదించింది.బలహీనవర్గాల గృహ నిర్మాణపథకం కింద ఇళ్ల నిర్మాణానికిపట్టణాల్లో నలబై అయిదు వేలరూపాయలేసి, గ్రామాల్లో ఇరవై అయిదువేల రూపాయలేసి ఇస్తారు. ఈ పథకంకింద లబ్ధిదారుల ఎంపికకుఆదాయపరిమితిని పట్టణాల్లో పద్దెనిమిదిరూపాయల నుంచి ఇరవై ఎనిమిదిరూపాయలకు, గ్రామాల్లో పదమూడువేల రూపాయల నుంచి ఇరవై వేలరూపాయలకు పెంచుతూమంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.నియోజకవర్గంలోస్థానిక సభ్యుడి కోటా కింద యాభైశాతం, జిల్లా మంత్రి కోటా కింద యాబైశాతం గృహాలు మంజూరు చేస్తారు.బలహీన వర్గాల గృహ నిర్మాణపథకంపై మంత్రివర్గ ఉపసంఘంచేసిన సూచనలను మంత్రివర్గంఅంగీకరించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X