వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉమమీదికేసుపై దిగివచ్చిన కర్ణాటక
వరంగల్జిల్లా దేవరుప్పల గ్రామానికి చెందినమర్రి మాధవరెడ్డి, సరళదంపతులు అమెరికాలో స్థిరపడ్డారు.వారి కుమారుడు ఆనంద్ కొలంబియావిశ్వవిద్యాలయంలోచదువుతున్నాడు. తనతో పాటుచదువుతున్న అమెరికా అమ్మాయినిఆనంద్ ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడాఆనంద్ను ప్రేమించింది. అయితే తెలుగుసంప్రదాయం ప్రకారంఆంధ్రప్రదేశ్లో వివాహం జరగాలనిమరియా కోరింది. మరియా కోరిక మేరకుతెలుగుదనం వుట్టిపడేవాతావరణంలో ఈ ప్రేమికుల వివాహంజరిగింది.మరియాఎర్రటి పట్టుచీర కట్టుకుని పెళ్లికూతురుగా ముస్తాబై ఆనంద్ చేతతాళి కట్టించుకుంది. హిందూసంప్రదాయమంటే తనకెంతోగౌరవమని మరియా అంటున్నది.మరియాతో తన వివాహం తెలుగులోగిళ్లలో జరగడం తనకుమధురమైన ఘట్టమని ఆనంద్సంబరపడిపోతున్నాడు.
Comments
Story first published: Thursday, August 19, 2004, 23:53 [IST]