వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉమమీదికేసుపై దిగివచ్చిన కర్ణాటక

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌జిల్లా దేవరుప్పల గ్రామానికి చెందినమర్రి మాధవరెడ్డి, సరళదంపతులు అమెరికాలో స్థిరపడ్డారు.వారి కుమారుడు ఆనంద్‌ కొలంబియావిశ్వవిద్యాలయంలోచదువుతున్నాడు. తనతో పాటుచదువుతున్న అమెరికా అమ్మాయినిఆనంద్‌ ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడాఆనంద్‌ను ప్రేమించింది. అయితే తెలుగుసంప్రదాయం ప్రకారంఆంధ్రప్రదేశ్‌లో వివాహం జరగాలనిమరియా కోరింది. మరియా కోరిక మేరకుతెలుగుదనం వుట్టిపడేవాతావరణంలో ఈ ప్రేమికుల వివాహంజరిగింది.మరియాఎర్రటి పట్టుచీర కట్టుకుని పెళ్లికూతురుగా ముస్తాబై ఆనంద్‌ చేతతాళి కట్టించుకుంది. హిందూసంప్రదాయమంటే తనకెంతోగౌరవమని మరియా అంటున్నది.మరియాతో తన వివాహం తెలుగులోగిళ్లలో జరగడం తనకుమధురమైన ఘట్టమని ఆనంద్‌సంబరపడిపోతున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X