వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరవరరావుప్రజలకు క్షమాపణ చెప్పాలి:సత్యమూర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

అసెంబ్లీసమావేశాలను ప్రతి యేటా కొన్నాళ్లువిజయవాడ, గుంటూరుల మధ్యనిర్వహించాలని వారు ప్రభుత్వాన్నిడిమాండ్‌ చేశారు. హైకోర్టు బెంచ్‌ని ఈప్రాంతంలో ఏర్పాటు చేయాలని కూడా వారుకోరారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్నిఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సినఅవసరం ఉన్నదని వారన్నారు.ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రాంత అభివృద్ధి కుంటుపడిందని,తెలంగాణ ప్రాంతంపై అభివృద్ధిపైనేప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయనిశివాజీ అన్నారు. ఆంధ్ర ప్రాంతంవారుతమను దోచుకుంటున్నారని ఇతరప్రాంతాలవారు విమర్శించడంవిడ్డూరమని ఆయన అన్నారు. రెండురాజకీయ వ్యవస్థలు ఒకటిగాకొనసాగే అవకాశం లేదని గుర్తించాలనిపొత్తూరి వెంకటేశ్వరరావుఅన్నారు. కలిసి ఉండలేమనితెలంగాణలోని యాభై శాతంమందికిపైగాఅభిప్రాయపడుతున్నారని ఆయనఅన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంఏర్పాటుకు కృషి చేయడంఅవసరమని కత్తి పద్మారావుఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X