వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరవరరావుప్రజలకు క్షమాపణ చెప్పాలి:సత్యమూర్తి
సమాజంలోముప్పై ఐదు శాతం ఉన్నయువతీయువకులు సామాజికంగా,ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికియువజన విధానం రూపొందించినట్లుముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిచెప్పారు. యువతలో నైపుణ్యాన్ని, వారిసాధికారతను పెంచుతామనిఆయన అన్నారు.యువజనవిధానంలో భాగంగా యువజనకమీషన్ను ఏర్పాటు చేస్తారు. ఉపాధికిఅనుకూలంగా పాఠ్యాంశాలనురూపొందిస్తారు. స్వయం ఉపాధికల్పించుకోవడానికి స్వయం ప్రతిపత్తిసంస్థను ఏర్పాటు చేస్తారు. రాజీవ్యువశక్తి పథకాన్ని చేపడుతారు.సకాలంలో రుణాలు చెల్లిస్తే నాలుగు శాతంసబ్సిడీ ఇస్తారు. సాహస క్రీడల అకాడమీఏర్పాటు చేస్తారు. రక్షణ శాఖలో ఉద్యోగాలుసంపాదించుకోవడానికి యువతకుఉచిత శిక్షణ అందిస్తారు. ప్రతి మండలంలోమినీ జిమ్నాజియం ఏర్పాటు చేస్తారు.
Story first published: Friday, August 20, 2004, 23:53 [IST]