వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్‌మాకు క్షమాపణ చెప్పాలి: కోడెల

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కొంతకాలంగా హింసాత్మకసంఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న విజయవాడ నగరంలో గురువారంటిడిపి నాయకుడు కాట్రగడ్డ బాబు హత్యయత్నంసంఘటన సంచలనం కలిగించింది. పదిహేనేళ్ళక్రితం విజయవాడలో రాజకీయ హత్యలు బాగా జరిగేవి.పదహారేళ్ళ క్రితం అప్పటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంగవీటి రంగాహత్య తర్వాత విజయవాడలోనే గాక కోస్తా అంతటా హింసాత్మకసంఘటనలు, దోపిడీలు జరిగాయి.

రంగా కుమారుడు వంగవీటిరాధాకృష్ణ ఇటీవల ఎమ్మెల్యే అయిన అనంతరం నేటి సంఘటనవిజయవాడ నగర ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మళ్ళీ రాజకీయహత్యల పరంపర జరుగుతుందేమోనని టిడిపి కార్యకర్తలుభయపడుతున్నారు. కులాల మధ్య ఘర్షణలుజరుగుతాయన్న భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాట్రగడ్డ బాబుపై హత్యా యత్నాన్ని తెలుగుదేశంఅధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖండించారు. నిందితులను కొన్నిగంటల్లో పట్టుకోగలమని నగర పోలీసు కమిషనర్‌కృష్ణప్రసాద్‌ చెప్పారు. కాట్రగడ్డపైజరిగిన హత్యా యత్నానికి నిరసనగా తెలుగుదేశం కార్యకర్తలు పోలీసు కమిషనర్‌కార్యాలయం వరకు వూరేగింపు జరిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X