వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్మాకు క్షమాపణ చెప్పాలి: కోడెల
విజయవాడ: కొంతకాలంగా హింసాత్మకసంఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న విజయవాడ నగరంలో గురువారంటిడిపి నాయకుడు కాట్రగడ్డ బాబు హత్యయత్నంసంఘటన సంచలనం కలిగించింది. పదిహేనేళ్ళక్రితం విజయవాడలో రాజకీయ హత్యలు బాగా జరిగేవి.పదహారేళ్ళ క్రితం అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగాహత్య తర్వాత విజయవాడలోనే గాక కోస్తా అంతటా హింసాత్మకసంఘటనలు, దోపిడీలు జరిగాయి.
Comments
Story first published: Thursday, August 26, 2004, 23:53 [IST]