వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేరళముఖ్యమంత్రి అంటోనీ రాజీనామా
రాష్ట్రపర్యటనకు వచ్చిన సోనియా గాంధీతోఆయన కొద్దిసేపుసమావేశమయ్యారు. ఆమె ఢిల్లీకిబయలుదేరి వెళ్లిన వెంటనే ఆయనతన రాజీనామా విషయాన్నిప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లోపార్టీ ఓటమికి బాధ్యత వహించి తానురాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.వివిధ కారణాల వల్ల తాను ఇంతకాలంపదవిలో కొనసాగినట్లు ఆయనతెలిపారు. ముఖ్యమంత్రి పదవికి అంటోనీరాజీనామా చేయడం ఇది రెండవసారి.ఇంతకు ముందు పందొమ్మిది వందలడెబ్బైలో పార్టీ కేంద్ర నాయకత్వంతోవిభేదాల కారణంగా మొదటి సారిముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేశారు. ఇది రెండవసారి.రాష్ట్రకాంగ్రెస్లో కరుణాకరన్ వర్గానిదిపైచేయి కావడంతో అంటోనీ రాజీనామాచేయాల్సి వచ్చిందని అంటున్నారు. కాంగ్రెస్లెజిస్లేచర్ పార్టీ తన కొత్తనేతను సోమవారంఎన్నుకుంటుంది.
Comments
Story first published: Sunday, August 29, 2004, 23:53 [IST]