వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాలకృష్ణఇంటి గార్డు హత్యపై పిజెఆర్డిమాండ్
లోక్నాథ్సాహిల్ హత్యానంతరం వదిలినపోలీసు జాగిలాలు బాలకృష్ణ ఇంటిలోనేతిరిగాయని, యాబై వేల రూపాయల కోసంబాలకృష్ణ వంటి పెద్దవారి ఇంట్లో ఎవరూదొంగతనానికి పాల్పడరని ఆయనఅన్నారు. ఈ హత్యపై బాలకృష్ణనుపోలీసులు ప్రశ్నించకపోవడాన్ని కూడాఆయన తప్పు పట్టారు. సిపియంబిలోడియన్ ఎ పరీక్షలు నిర్వహించాలని కూడాఆయన డిమాండ్ చేశారు.భార్యరాకముందే లోక్నాథ్ సాహిల్మృతదేహానికి అంత్యక్రియలుజరిపించడం కూడా అనుమానాలకు తావుఇస్తోందని ఆయన అన్నారు. బాలకృష్ణఇంటిలోని హత్యాయత్నాలు, హత్య వల్లప్రజలు భయాందోళనలకుగురువుతున్నారని, ఈ ప్రాంతంతన నియోజకవర్గం పరిధిలోఉన్నందున ప్రజల భయాందోళనలనుతొలగించాల్సిన బాధ్యత తనపైఉన్నదని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, August 29, 2004, 23:53 [IST]