వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముస్లింలఅణచివేతపై న్యాయవిచారణకుడిమాండ్
హైదరాబాద్:తీవ్రవాదుల పేరుతో 1998నుంచి 2004వరకు ముస్లిం యువకులపైచేపట్టిన అణచివేత చర్యల మీదన్యాయవిచారణ జరిపించాలని మజ్లీస్తోసహా పలు ముస్లిం సంస్థలు ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డినికోరాయి. లేదా నిష్పాక్షిక విచారణజరిపించాలని విజ్ఞప్తి చేశాయి. మజ్లీస్నాయకులు సల్లావుద్దీన్ ఓవైసీ,అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ఓవైసీలతో సహా ముస్లిం సంస్థలప్రతినిధులు సోమవారం ముఖ్యమంత్రినికలిశారు. సికింద్రాబాద్లోని గణపతిదేవాయలంపై కుట్ర పన్నారనేఆరోపణపై ఎనమండుగురిని పోలీసులుఅరెస్టు చేసిన నేపథ్యంలో వారుముఖ్యమంత్రిని కలిశారు.
Comments
Story first published: Monday, August 30, 2004, 23:53 [IST]