వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సాయుధపోరు వద్దనడం లేం: జానారెడ్డి
హైదరాబాద్:నక్సలైట్లు సాయుధ పోరాటాన్నివిరమించాలని తాము అడగడం లేదనిహోం మంత్రి కె. జానారెడ్డి స్పష్టంచేశారు. నక్సలైట్ల మూలసిద్ధాంతంలోకి తాము వెళ్లడంలేదని ఆయన అన్నారు.మంగళవారం ఆయన ఒకసమావేశంలో పాల్గొన్న అనంతరంవిలేకరులతో మాట్లాడారు.
Comments
Story first published: Tuesday, August 31, 2004, 23:53 [IST]