వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయుధపోరు వద్దనడం లేం: జానారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సలైట్లు సాయుధ పోరాటాన్నివిరమించాలని తాము అడగడం లేదనిహోం మంత్రి కె. జానారెడ్డి స్పష్టంచేశారు. నక్సలైట్ల మూలసిద్ధాంతంలోకి తాము వెళ్లడంలేదని ఆయన అన్నారు.మంగళవారం ఆయన ఒకసమావేశంలో పాల్గొన్న అనంతరంవిలేకరులతో మాట్లాడారు.

చర్చలసందర్భంగా ఆయుధాలు ధరించిరాజకీయ ప్రచారం చేసుకోకూడదనిమాత్రమే తాము అడుగుతున్నామనిఆయన అన్నారు. ఈ విషయంలో ప్రజా,పౌరహక్కుల సంఘాలు నక్సలైట్లనుఒప్పించాలని ఆయన కోరారు.ఆయుధాలతో గ్రామాల్లోసంచరించకూడదని నక్సలైట్లకుప్రభుత్వం సూచించడంతో చర్చల్లోప్రతిష్టంభన ఏర్పడింది.ప్రభుత్వానికి, పీపుల్స్‌వార్‌ప్రతినిధులకు మధ్య చర్చలకుదాంతో బ్రేక్‌లు పడ్డాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X