వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపైసోనియాదే తుది నిర్ణయం: డియస్
తెలంగాణవిషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్సహా అందరి మాటా ఒక్కటే నని ఆయనఅన్నారు. రెండవ రాష్ట్రాలపునర్విభజన కమీషన్ ఎప్పుడుఏర్పాటతుందో తనకు తెలియదనిఆయన అన్నారు. అంతా సోనియా చేతిలోఉన్నదని ఆయన అన్నారు. తెలంగాణరాష్ట్ర సమితి నిన్న మొన్న వచ్చిన పార్టీ అని,తెలంగాణ డిమాండ్ చాలా కాలం నుంచిఉన్నదని ఆయన అన్నారు.తెలంగాణతోపిసిసికి ఏ విధమైన ప్రమేయంలేదని ఆయన చెప్పారు.మున్సిపల్ఎన్నికలకు పార్టీ సర్వసన్నద్ధంచేస్తున్నట్లు ఆయన తెలిపారు.మున్సిపల్ ఎన్నికలు సకాలంలోజరుగుతాయని ఆయన అన్నారు.ఎన్నికల సమయంలో తిరుగుబాటుఅభ్యర్థులుగా పోటీ చేసినవారు,అసమ్మతితో పార్టీ నుంచివెళ్లిపోయినవారు తిరిగి పార్టీలోకిరావచ్చునని ఆయన అన్నారు.
Story first published: Sunday, September 5, 2004, 23:53 [IST]