వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దుర్గసన్నిధిలో భక్తుల రద్దీ: తొక్కిసలాట
దుర్గామాతనుసందర్శించే భక్తుల సంఖ్య విపరీతంగాపెరిగింది. కొండ పైనుంచి కింది వరకుభక్తులు బారులు తీరి ఉన్నారు. ఈ రద్దీతోమూడు చోట్ల తొక్కిసలాట జరిగింది. ఈతొక్కిసలాటలో ఐదుగురు గాయపడ్డారు.గుంటూరు జిల్లా చీపురుపల్లి గ్రామానికిచెందిన మహిళకు గుండెపోటు వచ్చింది.ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. సాధారణదర్శనానికి ఐదు బారులో భక్తులునిలుచున్నారు. దానితో పాటు ప్రత్యేకదర్శనానికి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలోబారులు తీరారు. పర్వతంపైకి వి. ఐ. పిలవాహనాలను కూడా నిలిపేశారు. అందరూకాలినడకనే వెళ్తున్నారు.
Comments
Story first published: Sunday, September 5, 2004, 23:53 [IST]