వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుర్గసన్నిధిలో భక్తుల రద్దీ: తొక్కిసలాట

By Staff
|
Google Oneindia TeluguNews

దుర్గామాతనుసందర్శించే భక్తుల సంఖ్య విపరీతంగాపెరిగింది. కొండ పైనుంచి కింది వరకుభక్తులు బారులు తీరి ఉన్నారు. ఈ రద్దీతోమూడు చోట్ల తొక్కిసలాట జరిగింది. ఈతొక్కిసలాటలో ఐదుగురు గాయపడ్డారు.గుంటూరు జిల్లా చీపురుపల్లి గ్రామానికిచెందిన మహిళకు గుండెపోటు వచ్చింది.ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. సాధారణదర్శనానికి ఐదు బారులో భక్తులునిలుచున్నారు. దానితో పాటు ప్రత్యేకదర్శనానికి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలోబారులు తీరారు. పర్వతంపైకి వి. ఐ. పిలవాహనాలను కూడా నిలిపేశారు. అందరూకాలినడకనే వెళ్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X