వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రముఖరచయిత యామినీ సరస్వతికన్నుమూత
కర్నూలుజిల్లా నంద్యాల తాలూకా జిల్లెల గ్రామంలోపుట్టిన యామినీ సరస్వతి అసలు పేరుడి.వి. సుబ్బారావు. ఆయన స్మృతిపరిమళం, ఎడారి కోయిల వంటి యాబైకిపైగా నవలలు రాశారు. ఆయన తెలుగుచలన చిత్రాలకు కూడా పని చేశారు.తాండ్రపాపారాయుడు, విశ్వనాథనాయకుడు వంటి చిత్రాలకు కథనుసమకూర్చారు. విశ్వామిత్ర హిందీటీవీ సీరియల్కు కూడా ఆయన పనిచేశారు.ఆయనకొంతకాలం తన స్వస్థలం నుంచిమంజుల అనే సాహిత్య పత్రికనునడిపారు. ఆ పత్రిక ద్వారా ఎందరోయువ రచయితలనుప్రోత్సహించారు. అయితే తనకుమారుడు ఆకస్మికంగామరణించడంతో కలత చెందనిఆయన దాన్ని ఆపేశారు. అనంతరంఆయన ఉదయం పత్రికలో పనిచేశారు. ఆయన మరో కుమారుడుజర్నలిస్టు. ప్రాచీన తెలుగుసాహిత్యంలో యామినీ సరస్వతికిమంచి పరిచయం ఉంది.
Comments
Story first published: Sunday, September 5, 2004, 23:53 [IST]