వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తోపులాటలోచిరిగిన మువ్వన్నెల జెండా
ఎన్నికల సమయంలో పిసిసిఅధ్యక్షుడిగా తన బాధ్యతలుసమర్థంగా నిర్వహించానని, తననాయకత్వంలో పార్టీ గెలిచిందని ఆయనఅన్నారు. అందరినీ కలుపుకొనిపోయానని,సీనియర్ నాయకులు కూడా తనకుసహకరించారని, తిట్లు కూడా తిన్నానని,మొత్తం మీద ఎన్నికల్లో పార్టీ గెలిచిందని, ఆసంతృప్తి తనకు ఉన్నదని ఆయనఅన్నారు.
మెదక్జిల్లా సిద్ధిపేట శాసనసభకు జరిగే ఉపఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) పోటీ చేయడమేన్యాయమని, అయితే తమ పార్టీ వారుకూడా టికెట్ ఆశిస్తున్నారని ఆయనఅన్నారు. హైదరాబాద్లోనిఆసిఫ్నగర్ టికెట్ నాగేందర్కుఇస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయనసూటిగా సమాధానం ఇవ్వలేదు.
Story first published: Monday, September 6, 2004, 23:53 [IST]