వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణఇంటి వంటమనిషికి లైడిటెక్టర్‌పరీక్షలు

By Staff
|
Google Oneindia TeluguNews

తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు వాహనాల టైర్లలోగాలి తీసేశారు. ఏడో నెంబర్‌ జాతీయరహదారిపై బైఠాయించడంతోవాహనాల రాకపోకలు ఆగిపోయాయి.మాజీ పార్లమెంటు సభ్యుడు కాల్వశ్రీనివాసులుతో పాటు పలువురిని పోలీసులుఅరెస్టు చేశారు. ఈ సందర్భంగా కొంతఉద్రిక్తత నెలకొంది.

అనంతపురంజిల్లాలో తమ పార్టీ కార్యకర్తలహత్యలకు నిరసనగామంగళవారం తెలుగుదేశం పార్టీవరంగల్‌లో ప్రదర్శననిర్వహించింది. ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిప్రోత్సాహంతోనే తమ పార్టీకార్యకర్తల హత్యలుజరుగుతున్నాయని తెలుగుదేశంనాయకులు ఆరోపించారు. మూడు నెలల్లోకాంగ్రెస్‌ ప్రభుత్వం బ్రష్టు పట్టిపోయిందని వారన్నారు.

ర్యాలీనిఅడ్డుకునేందుకు పోలీసులుప్రయత్నించారు. అయితేతెలుగుదేశం ప్రతిఘటించేప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తవాతావరణం చోటు చేసుకుంది.ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి, హోంమంత్రి కె. జానారెడ్డి, మరో మంత్రిజె.సి. దివాకర్‌ రెడ్డి రాజీనామాచేయాలని తెలుగుదేశం నాయకులుడిమాండ్‌ చేశారు. ఈ ప్రదర్శనలో మాజీమంత్రి కడియం శ్రీహరి,శాసనసభ్యుడు ఎర్రబెల్లిదయాకర్‌ రావు తదితురులుపాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X