వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిఆర్యస్నేత కెసిఆర్పై వైయస్ ఆగ్రహం
శ్రీకాకుళం/విజయనగరం:తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు,కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్రావుమాటలపై వ్యాఖ్యానించడానికి ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డినిరాకరించారు. వారు రోజుకో మాటమాట్లాడుతున్నారని, వారి మాటలపై తానుప్రతిస్పందించడం సరికాదని ఆయనఆదివారం విలేకరుల సమావేశంలోఅన్నారు. శ్రీకాకుళం, విజయనగరంజిల్లాల్లో పల్లెబాట సందర్భంగా జరిగినవిలేకరుల సమావేశంలో ఆయన ఆవిధంగా అన్నారు.
Comments
Story first published: Sunday, September 12, 2004, 23:53 [IST]