వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణా జిల్లాలోటిడిపి కార్యకర్త దారుణ హత్య
విజయవాడ:కృష్ణా జిల్లా జగ్గయ్యపేట శాసనసభానియోజవర్గంలో తెలుగుదేశం పార్టీకార్యకర్త హత్యకు గురయ్యాడు.గుర్తు తెలియని వ్యక్తులు అతన్నిహత్య చేశారు. అయితే కాంగ్రెస్వారే ఈదారుణానికి పాల్పడ్డారని తెలుగుదేశంనాయకులు ఆరోపిస్తున్నారు.
Comments
Story first published: Monday, September 13, 2004, 23:53 [IST]