వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణా జిల్లాలోటిడిపి కార్యకర్త దారుణ హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ:కృష్ణా జిల్లా జగ్గయ్యపేట శాసనసభానియోజవర్గంలో తెలుగుదేశం పార్టీకార్యకర్త హత్యకు గురయ్యాడు.గుర్తు తెలియని వ్యక్తులు అతన్నిహత్య చేశారు. అయితే కాంగ్రెస్‌వారే ఈదారుణానికి పాల్పడ్డారని తెలుగుదేశంనాయకులు ఆరోపిస్తున్నారు.

జగ్గయ్యపేటఆళ్లూరుపాడు గ్రామంలో ప్రత్యర్థులువెంకట్రామయ్య అనే తెలుగుదేశంకార్యకర్తను గొడ్డళ్లతో నరికిచంపారు రాజకీయ కక్షలతోనేవెంకట్రామయ్యను హత్య చేశారనితెలుగుదేశం నాయకులుఆరోపిస్తున్నారు. హంతకులకు పోలీసులువత్తాసు పలుకుతున్నారని వారువిమర్శించారు. వెంకట్రామయ్య శవాన్నిచిలకల్లు వద్ద ఉంచి తెలుగుదేశంకార్యకర్తలు ప్రదర్శననిర్వహించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X