వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్‌కుపరిపాలనపై పట్టు లేదు: టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తే సత్తాకాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదనితెలుగుదేశం నాయకులు విమర్శించారు.ఉచిత విద్యుత్‌ హామీని అమలు చేయడంలోఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రజలదృష్టిని మళ్లించడానికి ముఖ్యమంత్రిరాజశేఖర్‌ రెడ్డి చవకబారుప్రకటనలు చేస్తున్నారని తెలుగుదేశంనాయకులు కోటగిరి విద్యాధరరావు,సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి,తదితరులు సోమవారం విలేకరులసమావేశంలో అన్నారు.

రాజశేఖర్‌రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తమపై విమర్శలుచేస్తున్నారని వారన్నారు. రాజశేఖర్‌రెడ్డికి పరిపాలనపై పట్టు కోల్పోయారని,అధికారులు ఏది చెప్పితే అదిమాట్లాడుతున్నారని, ఆవేశపూరితప్రకటనలు చేస్తున్నారే తప్ప ఆలోచనచేయడం లేదని వారన్నారు. కాంగ్రెస్‌ప్రభుత్వం కొత్త పథకాలు ఏవీ చేపట్టడంలేదని, తమ ప్రభుత్వ హయాంలోనిపథకాలకు పేర్లు మారుస్తోందనివారు చెప్పారు. విద్యుత్‌ విషయంలోవామపక్షాలు మెతకవైఖరిఅవలంభిస్తున్నారని వారువిమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X