వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్కుపరిపాలనపై పట్టు లేదు: టిడిపి
హైదరాబాద్:ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తే సత్తాకాంగ్రెస్ ప్రభుత్వానికి లేదనితెలుగుదేశం నాయకులు విమర్శించారు.ఉచిత విద్యుత్ హామీని అమలు చేయడంలోఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రజలదృష్టిని మళ్లించడానికి ముఖ్యమంత్రిరాజశేఖర్ రెడ్డి చవకబారుప్రకటనలు చేస్తున్నారని తెలుగుదేశంనాయకులు కోటగిరి విద్యాధరరావు,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,తదితరులు సోమవారం విలేకరులసమావేశంలో అన్నారు.
Comments
Story first published: Monday, September 13, 2004, 23:53 [IST]