వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రకుతుంగభద్ర నీరు: ధరమ్ సింగ్
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్కు తుంగభద్ర నీరువిడుదల చేస్తామని కర్ణాటకముఖ్యమంత్రి ధరమ్ సింగ్ చెప్పారు.తాను కర్ణాటక ముఖ్యమంత్రిగాఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్కు నీటిసమస్య రాకుండా చూస్తామని ఆయన హామీఇచ్చారు. ధరమ్ సింగ్నుమంగళవారం గాంధీభవన్లోఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బిసిసెల్ సన్మానించింది.
Comments
Story first published: Tuesday, September 14, 2004, 23:53 [IST]