వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిఆర్యస్పైఎవరూ మాట్లాడవద్దు: డియస్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవహారంపైపార్టీ వారెవరూ మాట్లాడవద్దనిప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)అధ్యక్షుడు డి. శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. టిఆర్యస్ వ్యవహారంలో ఎవరూ చేతులుపెట్టవద్దని ఆయన మంగళవారంవిలేకరుల సమావేశంలో కోరారు.
Comments
Story first published: Tuesday, September 14, 2004, 23:53 [IST]