వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్‌యస్‌పైఎవరూ మాట్లాడవద్దు: డియస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవహారంపైపార్టీ వారెవరూ మాట్లాడవద్దనిప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి)అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. టిఆర్‌యస్‌ వ్యవహారంలో ఎవరూ చేతులుపెట్టవద్దని ఆయన మంగళవారంవిలేకరుల సమావేశంలో కోరారు.

సోనియాగాంధీపై టి ఆర్‌యస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు చేసిన వ్యాఖ్యలపైపార్టీవారెవరూ మాట్లాడవద్దని,నిరసన కార్యక్రమాలేవీచేపట్టవద్దని ఆయన అన్నారు. ఈ మేరకుఅధిష్ఠానం ఆదేశాలు ఇచ్చిందని ఆయనచెప్పారు. టి ఆర్‌యస్‌ వ్యవహారంఏదైనా అధిష్ఠానం చూసుకుంటుందనిఆయన చెప్పారు.అవసరమైతేపిసిసి అధ్యక్షుడు, ఎఐసిసి నాయకులు,ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాలఇన్‌చార్జి, ముఖ్యమంత్రి ప్రతిస్పందిస్తారనిఆయన అన్నారు. ఇంతటితో ఆ వివాదాన్నిఆపేయడం మంచిదని ఆయన పార్టీనాయకులకు, కార్యకర్తలకుసూచించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X