వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదుగురుదొంగల ముఠా అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఐదుగురు అంతర్‌ జిల్లా దొంగలముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి ముప్పయి అయిదులక్షల రూపాయల విలువ చేసే నగలనుస్వాధీనం చేసుకున్నారు.

ఒకకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నవిష్ణువర్ధన్‌ రెడ్డి తప్పించుకొనిబయటకు వచ్చి ఈ దొంగల ముఠాకునాయకత్వం వహిస్తున్నాడనిసైబరాబాద్‌ పోలీసు కమీషనర్‌మహేందర్‌ రెడ్డి చెప్పారు. ఇందులోఇద్దరు కర్ణాటకకు చెందినవారనిఆయన చెప్పారు. మిగతావారు నెల్లూరు,ప్రకాశం జిల్లాలకు చెందినవారని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X