వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐదుగురుదొంగల ముఠా అరెస్టు
హైదరాబాద్:ఐదుగురు అంతర్ జిల్లా దొంగలముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి ముప్పయి అయిదులక్షల రూపాయల విలువ చేసే నగలనుస్వాధీనం చేసుకున్నారు.
Comments
Story first published: Wednesday, September 15, 2004, 23:53 [IST]