వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా నివేదికనువెల్లడించండి: ప్రకాశ్‌ సింగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తననివేదికను శాసనసభ ముందు ఉంచాలనిఅలిపిరి ఘటన విచారణాధికారి ప్రకాశ్‌ సింగ్‌ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డిని కోరారు. ఆయనగురువారంనాడు ముఖ్యమంత్రినికలిశారు.

నక్సల్స్‌సమస్యకు కారణాలను, దానికిపరిష్కారాలను తన నివేదికలోపొందుపరిచానని, నక్సల్స్‌ సమస్యపైహైదరాబాద్‌లో ముఖ్యమంత్రులసమావేశం జరుగుతున్న పరిస్థితిలోతన నివేదికకు ప్రాధాన్యంవుంటుందని ఆయన అన్నారు.నక్సల్స్‌తో చర్చలుఆహ్వానించదగిందేనని ఆయన అన్నారు.తన సిఫార్సులు అప్పటికీ, ఇప్పటికీపనికి వచ్చేవేనని ఆయన అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడాతన సిఫార్సులు వర్తిస్తాయని ఆయనచెప్పారు. నక్సల్స్‌ సమస్యపరిష్కారానికి తాత్కాలిక, దీర్ఘకాలికపరిష్కారాలను తాను చూపినట్లు ఆయనతెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X