వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యంపిటిసిఅప్పగింత: సురేఖ ధర్నా విరమణ
వరంగల్:తమ పార్టీ యంపిటిసి నల్లగొండరమేష్ను పోలీసులు అప్పగించడంతోవరంగల్ జిల్లా శాయంపేట కాంగ్రెస్శాసనసభ్యురాలు కొండా సురేఖ తనఆందోళనను విరమించారు. రమేష్నుపోలీసులు నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూఆమె బుధవారం నుంచి వరంగల్జిల్లాలోని ఇంతెజార్గంజ్ పోలీసు స్టేషన్ముందు బైఠాయించారు.
Story first published: Thursday, September 16, 2004, 23:53 [IST]