వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యంపిటిసిఅప్పగింత: సురేఖ ధర్నా విరమణ

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌:తమ పార్టీ యంపిటిసి నల్లగొండరమేష్‌ను పోలీసులు అప్పగించడంతోవరంగల్‌ జిల్లా శాయంపేట కాంగ్రెస్‌శాసనసభ్యురాలు కొండా సురేఖ తనఆందోళనను విరమించారు. రమేష్‌నుపోలీసులు నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూఆమె బుధవారం నుంచి వరంగల్‌జిల్లాలోని ఇంతెజార్‌గంజ్‌ పోలీసు స్టేషన్‌ముందు బైఠాయించారు.

కాంగ్రెస్‌కార్యకర్తలను పోలీసులువేధిస్తున్నారని సురేఖ ఆరోపించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినతర్వాత కూడా తమకార్యకర్తలపై పోలీసుల వేధింపులుఆగిపోలేదని ఆమె అన్నారు. వరంగల్‌ జిల్లాయస్‌పి శ్రీనివాస్‌ రెడ్డిని బదిలీ చేయాలని ఆమెడిమాండ్‌ చేశారు. అయితే రమేష్‌కునక్సల్స్‌తో సంబంధాలున్నాయని, రౌడీషీట్‌గా అతని పేరు నమోదైందని,అతను భూమి సెటిల్‌మెంట్లకుపాల్పడుతున్నాడని పోలీసులుఆరోపించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X