వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచితవిద్యుత్‌పై టిడిపి అనర్థ రభస:వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ:రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరాఅమలుపై తెలుగుదేశం పార్టీఅనవసరమైన రాద్ధాంతంచేస్తోందని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డివిమర్శించారు. నల్లగొండ జిల్లాలోని వాడపల్లిగ్రామంలో ఆవరితో కరెంట్‌ ఉత్పత్తి చేసేదేశంలోని మొట్టమొదటి ప్లాంటునుఆయన గురువారం ప్రారంభించారు.

అక్రమవిద్యుత్‌ వాడకాన్ని తెలుగుదేశం పార్టీప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు.కొక్కేలు తగిలించుకొని విద్యుత్‌ వాడుకోవాలనితెలుగుదేశం పార్టీ చెబుతోందని ఆయనఅన్నారు. అధునాత మార్గాల ద్వారాకరెంట్‌ను ఉత్పత్తి చేసే మార్గాలనుజెన్కో కూడా అన్వేషించాలని ఆయనఅన్నారు. వచ్చే ఐదేళ్లలో నల్లగొండజిల్లాను సుభిక్షమైన జిల్లాగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X