వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉచితవిద్యుత్పై టిడిపి అనర్థ రభస:వైయస్
నల్లగొండ:రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాఅమలుపై తెలుగుదేశం పార్టీఅనవసరమైన రాద్ధాంతంచేస్తోందని ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డివిమర్శించారు. నల్లగొండ జిల్లాలోని వాడపల్లిగ్రామంలో ఆవరితో కరెంట్ ఉత్పత్తి చేసేదేశంలోని మొట్టమొదటి ప్లాంటునుఆయన గురువారం ప్రారంభించారు.
Story first published: Thursday, September 16, 2004, 23:53 [IST]