వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయలసీమహింసపై విచారణ: బాబు డిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాయసీమ ప్రాంతంలో జరిగినహత్యలన్నింటినిపై న్యాయవిచారణజరిపించాలని తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.అనంతపురం జిల్లాలో గతపదిహేనేళ్లుగా జరిగిన హత్యలపైప్రభుత్వం న్యాయవిచారణకుఆదేశించడంపై ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలోప్రతిస్పందించారు.

అనంతపురంజిల్లా హత్యలపై న్యాయవిచారణను తాముస్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు.అనంతపురం జిల్లాలో జరిగినతెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైప్రభుత్వానికి స్పష్టత లేదని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X