వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాయలసీమహింసపై విచారణ: బాబు డిమాండ్
హైదరాబాద్:రాయసీమ ప్రాంతంలో జరిగినహత్యలన్నింటినిపై న్యాయవిచారణజరిపించాలని తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతపురం జిల్లాలో గతపదిహేనేళ్లుగా జరిగిన హత్యలపైప్రభుత్వం న్యాయవిచారణకుఆదేశించడంపై ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలోప్రతిస్పందించారు.
Story first published: Friday, September 17, 2004, 23:53 [IST]