వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తోపులాటలోచిరిగిన మువ్వన్నెల జెండా
హైదరాబాద్/వరంగల్/కరీంనగర్: తెలంగాణ విమోచనదినోత్సవం సందర్భంగా భారతీయజనతా పార్టీ (బిజెపి) నాయకులుశుక్రవారం నాడు సికింద్రబాద్లోనిపరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పతాకాన్నిఆవిష్కరించారు. దీనికి పోలీసుల నుంచి ఎటువంటిఅభ్యంతరం వ్యక్తం కాలేదు. వచ్చేఏడాది నుంచైనా ఈ ఉత్సవాలను ప్రభుత్వంఅధికారికంగా నిర్వహించాలని బిజెపిరాష్ట్రాధ్యక్షుడు యన్.ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Story first published: Friday, September 17, 2004, 23:53 [IST]