వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అనంతహింసపై న్యాయవిచారణకు నిర్ణయం
హైదరాబాద్:అనంతపురం జిల్లాలో గతపదిహేనేళ్లుగా జరిగిన హింసాత్మకఘటనలపై రిటైర్డ్ న్యాయమూర్తితోవిచారణ జరిపించాలని రాష్ట్ర మంత్రివర్గంనిర్ణయించింది. అనంతపురం జిల్లాలోహత్యల పరంపర కొనసాగుతున్నప్రస్తుత స్థితిలో మంత్రి వర్గం ఆనిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిఅధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గం సమావేశమైంది.
Comments
Story first published: Friday, September 17, 2004, 23:53 [IST]