వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంతహింసపై న్యాయవిచారణకు నిర్ణయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:అనంతపురం జిల్లాలో గతపదిహేనేళ్లుగా జరిగిన హింసాత్మకఘటనలపై రిటైర్డ్‌ న్యాయమూర్తితోవిచారణ జరిపించాలని రాష్ట్ర మంత్రివర్గంనిర్ణయించింది. అనంతపురం జిల్లాలోహత్యల పరంపర కొనసాగుతున్నప్రస్తుత స్థితిలో మంత్రి వర్గం ఆనిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిఅధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గం సమావేశమైంది.

జిల్లాకుఒక ఇన్‌చార్జిగా ఐ. ఎ. యస్‌. అధికారినినియమించాలని కూడా మంత్రివర్గంనిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నూటాపద్దెనిమిది మున్సిపాలిటీల్లో పందొమ్మిదివందల ఎనబై ఏడు మురికివాడలబృహత్‌ పథకాన్ని అమలు చేయాలని కూడానిర్ణయం తీసుకుంది. అదనపు ఖర్చులేకుండా కార్మిక శాఖనుపునర్వ్యస్థీకరించడంతో ఖాళీపోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.రాష్ట్రంలోని ఆరు లక్షల మందికి కరువుపింఛన్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గసమావేశం నిర్ణయించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X