వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియాతోనేతెలంగాణ సాధ్యం: కెసిఆర్
మెదక్:కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీవల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుసాధ్యమని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) అధ్యక్షుడు, కేంద్ర మంత్రికె. చంద్రశేఖర్ రావు అన్నారు.మెదక్ జిల్లా రామాయంపేట అసెంబ్లీనియోజకవర్గం శంకరం పేటలోతెలంగాణ స్థూపాన్ని ఆయనశుక్రవారంనాడు ఆవిష్కరించారు.తెలంగాణ విమోచన దినోత్సవంసందర్భంగా ఈ కార్యక్రమంజరిగింది.
Comments
Story first published: Friday, September 17, 2004, 23:53 [IST]