వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియాఛాంప్‌ ఫైనల్‌లో సానియా ఓటమి

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి:ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి సోమవారంతిరుమలకు వస్తున్నారు. ఆయనతిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికివస్తున్నారు. ఆయనశ్రీవేంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలుప్రదానం చేస్తారు.

నిరుగుతిరుమలలోని అలిపిరి వద్ద బ్రహ్మోత్సవాలసందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుపై నక్సలైట్లుదాడి చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనిరాజశేఖర్‌ రెడ్డి పర్యటనకు గట్టిభద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అదనపుబలగాలను మోహరిస్తున్నారు. కూంబింగ్‌ఆపరేషన్స్‌ చేపట్టారు.సోమవారంనాడు గరుడ సేవజరుగుతుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X