వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియాఛాంప్‌ ఫైనల్‌లో సానియా ఓటమి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవవపరుల అభివృద్ధి సంస్థలో శిక్షణపొందిన ప్రభుత్వ ఉద్యోగులకు తాముప్రజా సేవకులమనే భావన కలగాలని,శిక్షణ ఆ తీరులో ఉండాలని ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిఅన్నారు. ఆయన ఆదివారంనాడు ఈ సంస్థనుసందర్శించి ఫ్యాకల్టీ సభ్యులతో,ఇతరులతో మాట్లాడారు.

మర్రిచెన్నారెడ్డి మానవ వనరులఅభివృద్ధి సంస్థలో ప్రభుత్వోద్యోగులకుశిక్షణ ఇప్పించనున్నట్లు ఆయనతెలిపారు. ఇక్కడ శిక్షణ పొందినఅధికారులు తాము సామాన్యులకుఅందుబాటులో ఉండాలనే స్ఫూర్తిని పొందాలనిఆయన అభిప్రాయపడ్డారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X