వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆసియాఛాంప్ ఫైనల్లో సానియా ఓటమి
హైదరాబాద్:డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవవపరుల అభివృద్ధి సంస్థలో శిక్షణపొందిన ప్రభుత్వ ఉద్యోగులకు తాముప్రజా సేవకులమనే భావన కలగాలని,శిక్షణ ఆ తీరులో ఉండాలని ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిఅన్నారు. ఆయన ఆదివారంనాడు ఈ సంస్థనుసందర్శించి ఫ్యాకల్టీ సభ్యులతో,ఇతరులతో మాట్లాడారు.
Story first published: Sunday, September 19, 2004, 23:53 [IST]