వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్యఇంటి గార్డు హత్య కేసు సిబిఐకిఅప్పగించం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణ విమోచన దినోత్సవంసందర్భంగా తమ పార్టీ నాయకులు,కార్యకర్తల పట్ల ప్రభుత్వంవ్యవహరించిన తీరుకు నిరసనగాభారతీయ జనతా పార్టీ నాయకులుసోమవారం మౌన ప్రదర్శననిర్వహించారు. పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లలోజాతీయ జెండా ఎగురవేయడానికిప్రయత్నం చేసిన బిజెపికార్యకర్తలపై పోలీసులు పలు చోట్ల లాఠీచార్జిచేసిన విషయం తెలిసిందే. అరెస్టులుకూడా జరిగాయి.

కాంగ్రెస్‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపైఅణచివేత చర్యలకు పాల్పడుతోందనిబిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిడాక్టర్‌ కె. లక్ష్మణ్‌ విమర్శించారు. నాష్ట్రప్రభుత్వం నిరంకుశ చర్యలకుపాల్పడుతోందని ఆయన అన్నారు.తెలంగాణ విమోచన దినోత్సవంసందర్భంగా తమ కార్యక్రమంపైప్రభుత్వానికి అవగాహన లేదని,అందుకే పోలీసులు తమ కార్యకర్తలపైపోలీసులు లాఠీచార్జి చేశారని, ఈ లాఠీచార్జిలో చాలామంది గాయపడ్డారని ఆయన చెప్పారు.పోలీసుల చర్యల నిజాం పాలనను గుర్తుచేసిందని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీవిగ్రహం వద్ద జరిగిన మౌనప్రదర్శనలో బిజెపి రాష్ట్రాధ్యక్షుడుఎన్‌. ఇంద్రసేనారెడ్డి, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతదితరులు పాల్గొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X