వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్యఇంటి గార్డు హత్య కేసు సిబిఐకిఅప్పగించం

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుమల:శ్రీలంక క్రికెట్‌ జట్టు స్పిన్‌ మాంత్రికుడుముత్తయ్య మురళీధర్‌సోమవారంనాడు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయనతిరుమలలో రుద్రాభిషేక పూజలుచేశారు.

హంగూఆర్భాటం లేకుండా ఆయన తన కుటుంబసభ్యులతో తిరుమలకు వచ్చారు.ఆయనను అభిమానులు పెద్ద యెత్తునచుట్టుముట్టారు. అభిమానులతో కోరికమేరకు ఆయన వారితో నవ్వుతూ ఫొటోలుదిగారు. ఆలయ పూజారులు ఆయనతోపూజలు చేయించి తీర్థప్రసాదాలు ఇచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X