వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాలయ్యఇంటి గార్డు హత్య కేసు సిబిఐకిఅప్పగించం
హైదరాబాద్:నక్సల్స్ సమస్య పరిష్కారానికి కేంద్రప్రభుత్వం చేసిన సూచనను కొన్నిరాష్ట్రాలు వ్యతిరేకించాయి. నక్సల్స్సమస్య పరిష్కారానికి రాష్ట్రాలే తగినచర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిశివరాజ్ పాటిల్ చేసిన సూచననుజార్ఖండ్, చత్తీస్ఘడ్, ఒరిస్సా రాష్ట్రాలువ్యతిరేకించాయి. మంగళవారంహైదరాబాద్లో జరిగిన నక్సల్స్ప్రభావిత రాష్ట్రాలకు చెందిన ముగ్గురుముఖ్యమంత్రులు, ఆరుగురు మంత్రులు,పలువురు ఐపియస్ అధికారులుపాల్గొన్నారు.
Story first published: Tuesday, September 21, 2004, 23:53 [IST]