వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్యఇంటి గార్డు హత్య కేసు సిబిఐకిఅప్పగించం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సల్స్‌ సమస్య పరిష్కారానికి కేంద్రప్రభుత్వం చేసిన సూచనను కొన్నిరాష్ట్రాలు వ్యతిరేకించాయి. నక్సల్స్‌సమస్య పరిష్కారానికి రాష్ట్రాలే తగినచర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిశివరాజ్‌ పాటిల్‌ చేసిన సూచననుజార్ఖండ్‌, చత్తీస్‌ఘడ్‌, ఒరిస్సా రాష్ట్రాలువ్యతిరేకించాయి. మంగళవారంహైదరాబాద్‌లో జరిగిన నక్సల్స్‌ప్రభావిత రాష్ట్రాలకు చెందిన ముగ్గురుముఖ్యమంత్రులు, ఆరుగురు మంత్రులు,పలువురు ఐపియస్‌ అధికారులుపాల్గొన్నారు.

నక్సల్స్‌సమస్య దేశవ్యాప్తంగా ఉన్నందునపరిష్కార మార్గాన్ని కూడా కేంద్రమేచేపట్టాలని ఆ రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. శాంతిచర్చల ద్వారా నక్సల్స్‌ సమస్యనుపరిష్కరించవచ్చునని, అందుకు కేంద్రప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందనికేంద్ర హోం మంత్రి శివరాజ్‌ పాటిల్‌అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంసాగిస్తున్న శాంతి చర్చలను ఇతరరాష్ట్రాలు పరిగణనలోకి తీసుకోవాలని ఆయనసూచించారు. నక్సల్స్‌ సమస్యపరిష్కారానికి ఉమ్మడి వ్యూహం, ఉమ్మడికార్యాచరణ ఫలితం ఇవ్వగలదనిఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X