వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్యఇంటి గార్డు హత్య కేసు సిబిఐకిఅప్పగించం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సల్స్‌ సమస్య పరిష్కారానికి అన్నిచర్యలూ తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి శివరాజ్‌ పాటిల్‌ అన్నారు.నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాలముఖ్యమంత్రుల సమావేశంలో ఆయనమంగళవారం పాల్గొన్నారు.

నక్సల్స్‌సమస్య కొన్ని రాష్ట్రాలకే పరిమితంకాకుండా ఇతర రాష్ట్రాలకు కూడాపాకుతోందని ఆయన ఆందోళనవ్యక్తం చేశారు. నక్సల్స్‌ సమస్యపరిష్కారానికి అంతటా ఒకే మార్గం సరికాకపోవచ్చునని, మార్పులు చేర్పులుచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.నక్సల్స్‌ సమస్యను శాంతి భద్రతలసమస్యగానే కాకుండా ఆర్థిక, సామాజికఅంశంగా తాము చూస్తున్నామని ఆయనఅన్నారు. నక్సల్స్‌ సమస్యపరిష్కారానికి ఏ విధమైన చర్యలుతీసుకోవాలనేది రాష్ట్రాలకేవదిలేస్తున్నామని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X