వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్యఇంటి గార్డు హత్య కేసు సిబిఐకిఅప్పగించం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాలసమావేశం తాము నక్సల్స్‌తోజరుపుతున్న చర్చలకు మరింతఊతం ఇస్తుందని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు.నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాలసమావేశానంతరం ఆయనమంగళవారం విలేకరులతోమాట్లాడారు.

శాంతిసాధనే తమ ధ్యేయమని ఆయనఅన్నారు. తాము నక్సల్స్‌తో చర్చలప్రక్రియను ప్రారంభించిన తర్వాతరాష్ట్రంలో హింస చాలా తగ్గిందని ఆయనఅన్నారు. ఇంతకు ముందు మావోయిస్టువామపక్షాలతో చర్చలు జరిపే సంప్రదాయంలేదని, తాము ఈ సంప్రదాయానికిశ్రీకారం చుట్టామని, ఇది ఆరంభంమాత్రమేనని ఆయన అన్నారు. చర్చల్లోనక్సలైట్లు చురుగ్గా పాల్గొనేలా తాముచేయగలిగామని, ఇది ఒక ముందడుగు అనిఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X