వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియాఛాంప్‌ ఫైనల్‌లో సానియా ఓటమి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:తాను పార్టీ పదవికి రాజీనామాచేయలేదని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు, రాష్ట్రగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి. శ్రీనివాస్‌స్పష్టం చేశారు. కాంగ్రెస్‌అధ్యక్షురాలు సోనియా గాంధీనికలవడానికి ఆయన ఇక్కడికివచ్చారు.

పార్టీపదవిలో కొనసాగాలని సోనియా ఆదేశిస్తేఅందుకు తాను సిద్ధమేనని ఆయనచెప్పారు. ఏ పదవిలో కొనసాగాలని సోనియాఆదేశిస్తే ఆ పదవిలో కొనసాగుతాననిఆయన బుధవారం విలేకరులతోఅన్నారు. తన స్థానంలో పిసిసిఅధ్యక్షుడిగా కొత్తవారిని నియమించినాతనకు అభ్యంతరం లేదని, తనవారసుడ్ని సాదరంగా ఆహ్వానిస్తాననిఆయన చెప్పారు.శ్రీనివాస్‌గురువారం సోనియా గాంధీని కలిసేఅవకాశం ఉంది. ఆయన పార్టీ పదవిలోకొనసాగడానికే మక్కువచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలుముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌ పిసిసిఅధ్యక్షుడిని మార్చకపోవచ్చుననిఅంటున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X