వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆసియాఛాంప్ ఫైనల్లో సానియా ఓటమి
హైదరాబాద్:వ్యవసాయ విస్తరణాధికారుల (యంపిఇవోల) ఉద్యోగాలను క్రమబద్దీకరించలేమనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల మూడు వందలమంది యంపి ఇవోల నియామకం ఆరు నెలలకింద జరిగింది. ఈ ఆరు నెలల జీతాలు కూడా వారికిచెల్లించలేదు. వారు బుధవారంముఖ్యమంత్రిని కలిశారు.
Comments
Story first published: Wednesday, September 22, 2004, 23:53 [IST]