వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియాఛాంప్‌ ఫైనల్‌లో సానియా ఓటమి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లుకల్పించే విషయమై వెనక్కి తగ్గేదిలేదని, తాము ముస్లిం రిజర్వేషన్లకల్పనకు చిత్తశుద్ధితో ఉన్నామనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి స్పష్టం చేశారు.హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగాచర్యలు తీసుకుంటామని ఆయనబుధవారం విలేకరుల సమావేశంలోచెప్పారు.

వెనకబడినతరగతుల కమీషన్‌ వేసి నివేదికతెప్పించుకుని ముస్లిం రిజర్వేషన్లకల్పనకు చర్యలు తీసుకుంటామనిఆయన చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లవిషయంలో హైకోర్టు తీర్పు తమకేఅనుకూలమని ఆయన చెప్పారు. గతతెలుగుదేశం ప్రభుత్వంకుంభకర్ణుడిలా వ్యవహరించిందనిఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వనిర్లక్ష్యం వల్ల పుట్టుస్వామి కమీషన్‌నివేదిక అందలేదని, దాని వల్లనేముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఈ పరిస్థితితలెత్తిందని ఆయన అన్నారు.వచ్చే ఏడాది ముస్లింలకు అన్యాయంజరగబోదని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X